Varavara Rao : Official Blog

" I am a drop of water seeking liberty in the liberty of sea… "

అభివృద్ధి నమూనాపైనే చర్చ!

గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒరిస్సా రాష్ట్రాల్లో పదహారు లక్షలమంది ప్రజలు నిర్వాసితులయ్యారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులవల్ల నిర్వాసితులైనవాళ్లలో ఎనభై శాతం మంది ఆదివాసులే ఉన్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ సముద్ర తీరం వెంబడి అటవీ ప్రాంతాల్లో, మధ్య భారతంలోని అటవీ ప్రాంతంలో ఎనభై ప్రత్యేక ఆర్థిక మండలాలు రానున్నాయి.

  • Archives

  • Find us on FaceBook

  • Blog Visitiors

    Locations of visitors to this page
  • Meta